PRINT TIME: April 27, 2026 08:51 PM
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంక్షేమ శాఖ అధికారులు
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ను మర్యాదపూర్వకంగా కలిసిన సంక్షేమ శాఖ అధికారులు
April 27, 2026 06:59 PM
49 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ప్రతీక్ జైన్ను జిల్లా సంక్షేమ అధికారి కె. లలిత కుమారి తమ బృందంతో కలిసి మర్యాదపూర్వకంగా కలుసుకుని పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల సమర్థవంతమైన అమలు, ప్రజలకు మెరుగైన సేవలందించడంలో ఆయన నాయకత్వం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కొత్త బాధ్యతల్లో ఉత్తమ సేవలు అందించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారులు అభినందనలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి