Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:46 PM

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్
01-03-2026 220 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేక సువర్ణావకాశం కల్పించింది. 2010–11 విద్యా సంవత్సరం నుంచి పాత విధానం (ఇయర్‌వైజ్) లేదా నూతన విధానం (సెమిస్టర్)లో డిగ్రీ చదివి వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ పేపర్లు మిగిలిన విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ డిగ్రీని పూర్తిచేసుకోవాలని కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 4 (04-03-2026)ను చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

Sthanikam

డిగ్రీ పూర్తి చేయని వారికి సువర్ణావకాశం. డిగ్రీ ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖాన్

Article Image

రామన్నపేట, సకాలంలో డిగ్రీ పూర్తి చేయలేకపోయిన విద్యార్థులకు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం ప్రత్యేక సువర్ణావకాశం కల్పించింది. 2010–11 విద్యా సంవత్సరం నుంచి పాత విధానం (ఇయర్‌వైజ్) లేదా నూతన విధానం (సెమిస్టర్)లో డిగ్రీ చదివి వివిధ కారణాల వల్ల పూర్తి చేయలేకపోయిన వారికి ఈ అవకాశం వర్తిస్తుందని రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధికారులు తెలిపారు.

కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య డాక్టర్ రాహత్ ఖానం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ జె. చిన్నబాబు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. డిగ్రీ చదివి బ్యాక్‌లాగ్ పేపర్లు మిగిలిన విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకుని తమ డిగ్రీని పూర్తిచేసుకోవాలని కోరారు.

పరీక్ష ఫీజు చెల్లించేందుకు మార్చి 4 (04-03-2026)ను చివరి తేదీగా నిర్ణయించినట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆలస్యం చేయకుండా కళాశాలను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News