కోదాడ నియోజకవర్గ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, నీటిని అందించలేని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఆయన, రైతులకు వెంటనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.నాగార్జునసాగర్లో నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు ప్రాంతానికి విడుదల చేయకుండా నల్లగొండ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
PRINT TIME: August 26, 2026 08:00 AM
డెడ్ స్టోరేజ్లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది
డెడ్ స్టోరేజ్లో కూడా రైతాంగానికి నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్,బీఆర్ఎస్ ప్రభుత్వానిది
26-08-2026
9 Views
స్థానికం ప్రతినిధి :
Kodada
Harish reporter
కోదాడ నియోజకవర్గ రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందించడంలో ప్రభుత్వం విఫలమైందని, నీటిని అందించలేని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం కోదాడ పట్టణంలోని నీటిపారుదల శాఖ కార్యనిర్వాహక కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించిన ఆయన, రైతులకు వెంటనే నాగార్జునసాగర్ నీటిని విడుదల చేయాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం అందజేశారు.లేనిపక్షంలో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఆయన తెలిపారు.నాగార్జునసాగర్లో నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు ప్రాంతానికి విడుదల చేయకుండా నల్లగొండ జిల్లా రైతాంగానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి