Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎలేజర్ మృతి తీరని లోటు ;ప్రజా యుద్ధ నౌకఏపూరి సోమన్న, మార్కెట్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సర్పంచ్ మల్లేష్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 08:40 AM

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి
26-08-2026 22 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట, ఆగస్టు 26: రామన్నపేట మండలానికి గోదావరి జలాలు సాధించేందుకు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘చలో హైదరాబాద్‌’ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ ఎండీ జహంగీర్‌ పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట పట్టణ సీపీఎం జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రామన్నపేట పట్టణం నుంచి రైతులు, యువకులు, మహిళలు, వృత్తి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి జలాలను రామన్నపేట మండలానికి తీసుకురావాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.

సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్‌, గోరిగ సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్‌, పల్లె సత్యం, ఆముద ఆంజనేయులు, పాల్వంచ జగతయ్య, గంజి అశోక్‌, కడారి రాములు, చిన్నోజు బాబు చారి, యాట విష్ణు, మామిడి లింగస్వామి, బోల వెంకన్న, మాల్గ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

గోదావరి జలాల కోసం పాదయాత్రకు తరలిరావాలి

Article Image

రామన్నపేట, ఆగస్టు 26: రామన్నపేట మండలానికి గోదావరి జలాలు సాధించేందుకు సీపీఎం యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో చేపట్టనున్న ‘చలో హైదరాబాద్‌’ పాదయాత్రను విజయవంతం చేయాలని జిల్లా కార్యదర్శి కామ్రేడ్‌ ఎండీ జహంగీర్‌ పిలుపునిచ్చారు. బుధవారం రామన్నపేట పట్టణ సీపీఎం జనరల్‌ బాడీ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

రామన్నపేట పట్టణం నుంచి రైతులు, యువకులు, మహిళలు, వృత్తి సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చి పాదయాత్రను విజయవంతం చేయాలని కోరారు. గోదావరి జలాలను రామన్నపేట మండలానికి తీసుకురావాలనే డిమాండ్‌తో చేపడుతున్న ఈ ఉద్యమానికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు ఇవ్వాలని ఆయన అన్నారు.

సమావేశంలో మండల కార్యదర్శి వర్గ సభ్యులు కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు భావండ్లపల్లి బాలరాజు, గాదె నరేందర్‌, గోరిగ సోములు, పట్టణ కార్యదర్శి మునుకుంట్ల లెనిన్‌, పల్లె సత్యం, ఆముద ఆంజనేయులు, పాల్వంచ జగతయ్య, గంజి అశోక్‌, కడారి రాములు, చిన్నోజు బాబు చారి, యాట విష్ణు, మామిడి లింగస్వామి, బోల వెంకన్న, మాల్గ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News