నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు అవసరమైన బీ–ఫారంలను నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత, నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సమక్షంలో చిట్యాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు జడల మల్లయ్యకు, పోకల దేవదాస్కు అధికారికంగా అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. రానున్న మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని నాయకులు ఆశాభావం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి