Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గుండం బావి జాతరకు ముస్తాబవుతున్న సదాశివపేట అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 06:33 PM

చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

 చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం
05-02-2026 30 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆగు అశోక్ యాదవ్‌కు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, గతంలో పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. చిట్యాల పట్టణ అభివృద్ధికి ఆగు అశోక్ యాదవ్ అనుభవం, సేవాభావంఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.


Sthanikam

చిట్యాల మున్సిపాలిటీ 9వ వార్డులో అభ్యర్థికి మద్దతుగా చిరుమర్తి లింగయ్య ప్రచారం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఆగు అశోక్ యాదవ్‌కు మద్దతుగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక ప్రజలను కలుసుకుని, బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను వివరించారు.

మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని ప్రజలను కోరిన ఆయన, గతంలో పార్టీ పాలనలో చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలు ప్రజల జీవితాల్లో తీసుకొచ్చిన మార్పులను గుర్తు చేశారు. చిట్యాల పట్టణ అభివృద్ధికి ఆగు అశోక్ యాదవ్ అనుభవం, సేవాభావంఉపయోగపడుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక వార్డు ప్రజలు పాల్గొన్నారు. ఇంటింటి ప్రచారానికి ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని పార్టీ నేతలు తెలిపారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News