Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:55 AM

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం
03-03-2026 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ప్రతిపక్ష నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మిలను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకురాలు, రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మరియు పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతోఅభినందించారు. పట్టణ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.

Sthanikam

చిట్యాల మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌కు ఘన సన్మానం

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ప్రతిపక్ష నాయకులు ఘన సన్మానం నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పందిరి గీత, వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మిలను మర్యాదపూర్వకంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకురాలు, రెండో వార్డ్ కౌన్సిలర్ షేక్ షబానా అజీమ్ మరియు పదో వార్డు కౌన్సిలర్ నిమ్మనగోటి శ్రీనివాస్ కలిసి చైర్మన్, వైస్ చైర్మన్‌లను శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలతోఅభినందించారు. పట్టణ అభివృద్ధికి వారు చేస్తున్న కృషిని ప్రశంసించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్లు మాట్లాడుతూ, చిట్యాల పట్టణంలోని అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అందే నిధులను సమర్థవంతంగా వినియోగించాలని కోరారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాలని సూచించారు.ఈ సన్మాన కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణ ప్రముఖులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో కొనసాగింది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News