Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 04:18 AM

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్

చిట్యాల మూడో వార్డు కౌన్సిలర్ గాలి యాదమ్మ లింగయ్యను సన్మానించిన బోడ విజయకుమార్
March 01, 2026 07:40 AM 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ 3వ వార్డు అభివృద్ధి దిశగా కృషి చేయాలనే సంకల్పంతో తొలిసారిగా రాజకీయ రంగంలోకి అడుగుపెట్టిన గాలి యాదమ్మ లింగయ్యను సామాజిక కార్యకర్త బోడ విజయకుమార్ ఘనంగా సన్మానించారు. స్థానిక ప్రజల సమస్యలను చట్టపరంగా, పరిపాలనాపరంగాపరిష్కరించాలనే ధ్యేయంతో ప్రజాసేవలోకి వచ్చిన గాలి యాదమ్మ లింగయ్య నిర్ణయాన్ని ఈ సందర్భంగా పలువురు అభినందించారు.వార్డు అభివృద్ధి కోసం పారదర్శక పాలన, మౌలిక వసతుల మెరుగుదల, తాగునీరు, కాల్వలు, రహదారులు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు గాలి యాదమ్మ లింగయ్య తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని వార్డు ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమనిపేర్కొన్నారు.సన్మాన కార్యక్రమంలో రాకేష్, దినేష్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమం సాదాసీదాగా జరిగినప్పటికీ, స్థానిక రాజకీయాల్లో కొత్త మార్పుకు నాంది పలికిందనే అభిప్రాయం వ్యక్తమైంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News