Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రామాల సమగ్ర అభివృద్ధే ధ్యేయం కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:37 PM

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి
March 02, 2026 09:23 PM 105 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.

మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News