Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:53 AM

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి
02-03-2026 112 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.

మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Sthanikam

చిట్యాల 9వ వార్డులో తాడూరి వీరయ్య చిత్రపటానికి ప్రజాప్రతినిధుల నివాళి

Article Image

చిట్యాల మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డుకు చెందిన తాడూరి వీరయ్య గారి దశదిన కర్మ కార్యక్రమానికి మున్సిపల్ ప్రజాప్రతినిధులు, ప్రముఖులు హాజరై కుటుంబ సభ్యులకు పరామర్శలు తెలియజేశారు.ఈ సందర్భంగా పందిరి గీతా రమేష్ మాట్లాడుతూ వీరయ్య సామాజికంగా చురుకుగా ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి అని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

అలాగే గుండేబోయిన శ్రీలక్ష్మి సైదులు , 9వ వార్డ్ కౌన్సిలర్ ఎర్పుల పరమేష్, 4వ వార్డ్ కౌన్సిలర్ కోనేటి ఎల్లయ్య కూడా పాల్గొని వీరయ్య గారి సేవలను స్మరించుకున్నారు.

మాజీ కోఆప్షన్ సభ్యుడు పాటి మాధవరెడ్డి, మాజీ లారీ అసోసియేషన్ అధ్యక్షుడు జగని బిక్షం రెడ్డి తదితరులు హాజరై నివాళులర్పించారు.ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని వీరయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News