Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 05:51 AM

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్  ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు
28-02-2026 337 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల హామీని నిలబెట్టిన వేముల వీరేశం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన దేశపాక లత రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల లోపే ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేయడం విశేషం. ఎమ్మెల్యే సూచనలు, కౌన్సిలర్ చొరవతో ఈ కార్యక్రమం వేగవంతంగాఅమలైంది.ప్రాంతంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఉచితంగా శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయం వల్ల ఉపశమనం కలిగిందని తెలిపారు.

ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపడంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుంటారని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.

Sthanikam

చిట్యాల 7వ వార్డుకు ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఎమ్మెల్యే వేముల వీరేశం హామీ నెరవేర్పు

Article Image

ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల హామీని నిలబెట్టిన వేముల వీరేశం మరోసారి ప్రజల ప్రశంసలు అందుకున్నారు. చిట్యాల మున్సిపాలిటీ 7వ వార్డులో త్రాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో, ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన మాట ప్రకారం ఉచిత త్రాగునీటి ప్లాంట్ ఏర్పాటు చేయించారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 7వ వార్డు కౌన్సిలర్‌గా గెలుపొందిన దేశపాక లత రాజేష్ పదవీ బాధ్యతలు స్వీకరించిన 15 రోజుల లోపే ఈ ప్లాంట్ ఏర్పాటు పూర్తిచేయడం విశేషం. ఎమ్మెల్యే సూచనలు, కౌన్సిలర్ చొరవతో ఈ కార్యక్రమం వేగవంతంగాఅమలైంది.ప్రాంతంలో స్వచ్ఛమైన త్రాగునీరు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు ఉచితంగా శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులోకి రావడంతో 7వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు ఈ సదుపాయం వల్ల ఉపశమనం కలిగిందని తెలిపారు.

ప్రజా సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కారం చూపడంలో ఎమ్మెల్యే వేముల వీరేశం ముందుంటారని స్థానికులుఅభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగించాలని వారు కోరుతున్నారు.

మీ స్పందన? 5 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News