Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 08:24 AM

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
February 27, 2026 08:36 PM 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అయిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఉపాధ్యాయులుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని , రోజు తమకు పాఠాలు చెప్పు గురువుల యొక్క కృషి అర్థమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు గ్రామ ఆరో వార్డు సభ్యురాలు సురిగి స్వప్న లింగస్వామి స్నాక్స్ బాక్సులు అందజేశారు. విద్యార్థులకు బహుమతులు అందించిన వారికి పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉప్పుల సైదులు, వార్డు సభ్యులు పాలెం శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి అంజయ్య, ఏ ఏ పీ సి చైర్మన్, వి పద్మ, ఉపాధ్యాయులు వి కృష్ణ, బి శివ, జి అనసూయ, వై సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News