Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 05:53 AM

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ

చిన్నారులే ఉపాధ్యాయులైన వేళ
February 27, 2026 08:36 PM 145 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో ఘనంగా సపరిపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులే ఒక్కరోజు ఉపాధ్యాయులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు అయిన విద్యార్థులు మాట్లాడుతూ తమకు ఉపాధ్యాయులుగా ఉండడం ఎంతో ఆనందంగా ఉందని , రోజు తమకు పాఠాలు చెప్పు గురువుల యొక్క కృషి అర్థమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమం అనంతరం విద్యార్థులకు గ్రామ ఆరో వార్డు సభ్యురాలు సురిగి స్వప్న లింగస్వామి స్నాక్స్ బాక్సులు అందజేశారు. విద్యార్థులకు బహుమతులు అందించిన వారికి పాఠశాల సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలెం మహేష్ గౌడ్ ఉప సర్పంచ్ ఉప్పుల సైదులు, వార్డు సభ్యులు పాలెం శ్రీకాంత్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి అంజయ్య, ఏ ఏ పీ సి చైర్మన్, వి పద్మ, ఉపాధ్యాయులు వి కృష్ణ, బి శివ, జి అనసూయ, వై సరిత విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News