Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 05:26 AM

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి

చాట్రాయిలో నాయి బ్రాహ్మణుల సెలూన్ షాపులకు ఉచిత విద్యుత్తు అమలు చేయాలి
February 28, 2026 06:39 PM 106 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలంలోని నాయి బ్రాహ్మణుల సెలూన్ దుకాణాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించాలని కోరుతూ విద్యుత్ శాఖ అధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా నూజివీడు నియోజకవర్గ నాయీ బ్రాహ్మణ సాధికార కమిటీ సభ్యులు విద్యుత్ శాఖ ఏఈ డి. సంజయ్‌ను కలిసి, ప్రభుత్వం ప్రకటించిన 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాన్ని త్వరితగతిన అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. చిన్న వ్యాపారులైన నాయి బ్రాహ్మణులకు ఈ సదుపాయం ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని వారు పేర్కొన్నారు.

ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రాయవరపు సీతారాములు వెల్లడించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు సత్యనారాయణ, శ్రవణపల్లి రామారావు, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News