Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 04:37 AM

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక
01-03-2026 139 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీటింగ్‌ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అనంతరం నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

చిత్తపూరు గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాలుగో వార్డు సభ్యుడు జంగాల సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కండువా కప్పించుకుని జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ చేరిక కార్యక్రమాన్ని చాట్రాయి జనసేన పార్టీ మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, సవరం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు “జై జనసేన… వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం… వర్ధిల్లాలి బర్మా ఫణి బాబు నాయకత్వం” అంటూ నినాదాలు చేశారు.

మండలంలో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Sthanikam

చాట్రాయిలో జనసేనకు జోష్‌ – చిత్తపూరుగ్రామ మాజీ వార్డు సభ్యుడు జంగాల సురేష్‌ చేరిక

Article Image

ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గంలోని చాట్రాయి మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాల మీటింగ్‌ ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమం అనంతరం నూజివీడు జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు సమక్షంలో పలువురు నేతలు, కార్యకర్తలు జనసేనలో చేరారు.

చిత్తపూరు గ్రామానికి చెందిన మాజీ వైసీపీ నాలుగో వార్డు సభ్యుడు జంగాల సురేష్ జనసేన పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై పార్టీలో చేరారు. ఆయనతో పాటు పలువురు కార్యకర్తలు కూడా కండువా కప్పించుకుని జనసేనలో చేరడం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ చేరిక కార్యక్రమాన్ని చాట్రాయి జనసేన పార్టీ మండల నాయకులు వలసపల్లి రామకృష్ణ, సవరం రామారావు ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో కృషి చేస్తామని వారు తెలిపారు.

ఈ సందర్భంగా నాయకులు “జై జనసేన… వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ నాయకత్వం… వర్ధిల్లాలి బర్మా ఫణి బాబు నాయకత్వం” అంటూ నినాదాలు చేశారు.

మండలంలో జనసేనకు రోజురోజుకు మద్దతు పెరుగుతోందని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News