Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 01:10 AM

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్
26-04-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మనూర్ మండలం బోరంచ గ్రామంలో జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుతూ నిరుపేద కుటుంబానికి సహాయం అందించింది. గ్రామానికి చెందిన దేవనూర్ సంగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, జంగం రుద్రయ్య, స్వామి పాలడుగు రాములు, బందే ఇమ్రాన్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, మ్యాతిరి మల్లన్న, చాకలి మైపాల్, చాకలి నరసింహులు, బక్క పోచయ్య, దూరగొండ హనుమంతు, చెట్టు కింది సుబ్బన్న, ఒగ్గు నర్సింలు, పెద్దనోళ్ల నాగన్న, పెద్దనోళ్ల రాజు, పెద్దనోళ్ల మల్లేశం, పెద్దనోళ్ల అశోక్, దేవనూరి మాణిక్యప్ప, బ్యాగరి బాలప్ప, గొర్రెకంటి ఏసప్ప తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బోరంచలో మరోసారి మానవత్వం చాటిన జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మనూర్ మండలం బోరంచ గ్రామంలో జీఎంఆర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వాన్ని చాటుతూ నిరుపేద కుటుంబానికి సహాయం అందించింది. గ్రామానికి చెందిన దేవనూర్ సంగమ్మకు జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ ఆదేశాల మేరకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులను ఫౌండేషన్ సభ్యులు అందజేశారు. పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా నిలవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని, భవిష్యత్తులో కూడా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని ఫౌండేషన్ సభ్యులు తెలిపారు. జీఎంఆర్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని గ్రామస్థులు అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు సిందోల్ సంగారెడ్డి, మోట్లకుంట నర్సింలు, జంగం రుద్రయ్య, స్వామి పాలడుగు రాములు, బందే ఇమ్రాన్, పుట్టి శివన్న, పుట్టి విట్టల్, మ్యాతిరి మల్లన్న, చాకలి మైపాల్, చాకలి నరసింహులు, బక్క పోచయ్య, దూరగొండ హనుమంతు, చెట్టు కింది సుబ్బన్న, ఒగ్గు నర్సింలు, పెద్దనోళ్ల నాగన్న, పెద్దనోళ్ల రాజు, పెద్దనోళ్ల మల్లేశం, పెద్దనోళ్ల అశోక్, దేవనూరి మాణిక్యప్ప, బ్యాగరి బాలప్ప, గొర్రెకంటి ఏసప్ప తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News