Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:04 PM

భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ

భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ

భాల్కిలో ఘనంగా గురువుల స్మరణోత్సవాలు – ఎంపీ
April 22, 2026 08:10 PM 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కళ్యాణ కర్ణాటక ప్రాంతంలో ఆధ్యాత్మిక ప్రభావం కలిగిన పూజ్య డా. చెన్నబసవ పట్టదేవర 27వ స్మరణోత్సవం మరియు నాడోజ పూజ్య డా. బసవలింగ పట్టదేవర అమృత మహోత్సవం సందర్భంగా భాల్కి పట్టణంలో కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ కుమార్ షేట్కార్ హాజరై గురువుల సేవలను స్మరించారు.ఈ సందర్భంగా భాల్కికి వచ్చిన ఎంపీని అఖిల మహోజ్వల సమితి సభ్యులు ఘనంగా ఆహ్వానించి శాలువాతో సన్మానించారు. అనంతరం నిర్వహించిన సంస్మరణ సభలో పాల్గొని సమాజానికి మార్గదర్శకులైన గురువుల సేవలను గుర్తుచేసుకుంటూ వారికి నివాళులర్పించారు. వీరశైవ బసవేశ్వర జయంతి ఉత్సవాలు, బసవ జాత్ర సందర్భంగా జరిగిన కార్యక్రమాలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.ఈ కార్యక్రమంలో అఖిల మహోజ్వల సమితి సభ్యులు, భక్తులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News