Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:08 PM

భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు

భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు

భద్రతపై గ్రామస్తుల జాగ్రత్తలు.. సీసీ కెమెరాల ఏర్పాటు
April 13, 2026 01:42 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సీసీ కెమెరాలు ప్రారంభించిన: రూరల్ సిఐ హనుమంతు

న్యాల్‌కల్ మండల పరిధిలోని కాకిజన్ వాడ గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సోమవారం గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, యువత కలిసి గ్రామ భద్రతను బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం ఎనిమిది సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జహీరాబాద్ రూరల్ సిఐ హనుమంతు, హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హాజరై నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాల నియంత్రణకు సహకారం లభిస్తుందని, ప్రజల్లో భద్రతా అవగాహన పెరుగుతుందని తెలిపారు. గ్రామంలో ఈ సదుపాయం అందుబాటులోకి రావడంతో ప్రజల్లో భద్రతా భావం మరింత పెరిగిందని, ఇతర గ్రామాలు కూడా ఇలాంటి కార్యక్రమాలను చేపట్టాలని స్థానికులు అభిప్రాయపడ్డారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News