Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:47 PM

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ
02-03-2026 128 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం బేలగుండ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను సూచించారు.

కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ, ఆలూరు ఇంచార్జి జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ కురువ దేవేంద్రప్ప, మాజీ జడ్పీటీసీలు ఏకుంఠం ప్రసాద్, మీనాక్షినాయుడు, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఆలూరు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, టీడీపీ బీసీ విభాగ ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, వడ్డెమన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

బేలగుండ ఆంజనేయస్వామి గుడి వద్ద రూ.70 లక్షల కమ్యూనిటీ హాల్‌కు భూమిపూజ

Article Image

ఆలూరు: ఆలూరు నియోజకవర్గంలోని ఆలూరు మండలం బేలగుండ ఆంజనేయస్వామి గుడి ప్రాంగణంలో ఎంపీ నిధులతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్‌కు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. దాదాపు రూ.70 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ఎంపీ బస్తిపాటి నాగరాజు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక, ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు కమ్యూనిటీ హాల్ ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఎంపీ నిధులను కేటాయించినట్లు పేర్కొన్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో, సమయానికి పూర్తి చేయాలని అధికారులను సూచించారు.

కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు గుడిసె ఆదికృష్ణమ్మ, ఆలూరు ఇంచార్జి జ్యోతి, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బొజ్జమ్మ, కురువ కార్పొరేషన్ చైర్మన్ కురువ దేవేంద్రప్ప, మాజీ జడ్పీటీసీలు ఏకుంఠం ప్రసాద్, మీనాక్షినాయుడు, ఆలూరు వ్యవసాయ మార్కెట్ యార్డు అధ్యక్షుడు వెంకటేష్, ఆలూరు టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాస్, టీడీపీ బీసీ విభాగ ఉపాధ్యక్షుడు గుడిసె శ్రీరాములు, వడ్డెమన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News