Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చెట్లు నాటమంటున్న ప్రభుత్వం.. నరికేస్తున్న యంత్రాంగం! అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:12 PM

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి
05-02-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు గురువారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలను (ఎస్ హెచ్ జి )బలోపేతం చేసేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన పది లక్షల రూపాయల తో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.గ్రామంలో గ్రామ సమైఖ్యలు ,మండల సమాఖ్యల సమావేశాలు, కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సుకన్య, లావణ్య, జానకమ్మ,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్, యాదగిరి, దేవదాసు, పోతరాజు, రాయుడు,నరేష్ భద్రయ్య, మహేష్, పంచాయతీరాజ్ డి ఈ లింగా నాయక్ ,ఏ ఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

అన్నారంలో సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన;సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి

Article Image

తుంగతుర్తి మండల పరిధిలోని అన్నారం గ్రామంలో మహిళా స్వయం సహాయక సంఘ బంధం నూతన భవన నిర్మాణ పనులకు గురువారం గ్రామ సర్పంచ్ కుంచాల శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలను (ఎస్ హెచ్ జి )బలోపేతం చేసేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మంజూరైన పది లక్షల రూపాయల తో నిర్మించనున్న సంఘం నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు.గ్రామంలో గ్రామ సమైఖ్యలు ,మండల సమాఖ్యల సమావేశాలు, కార్యకలాపాల కోసం ఈ భవనాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సరిత, గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు సుకన్య, లావణ్య, జానకమ్మ,మాజీ వైస్ ఎంపీపీ దొంగరి శ్రీనివాస్, మాజీ సర్పంచ్ చిత్తలూరి సోమశేఖర్, యాదగిరి, దేవదాసు, పోతరాజు, రాయుడు,నరేష్ భద్రయ్య, మహేష్, పంచాయతీరాజ్ డి ఈ లింగా నాయక్ ,ఏ ఈ మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News