Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అనిల్ గోండాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ షేట్కార్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 09:32 PM

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...
27-02-2026 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

కె.ఆర్.ఆర్ కళాశాల 1974-76 బ్యాచ్ స్వర్ణోత్సవ సమ్మేళనం....

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.....

ఐదు దశాబ్దాల క్రితం విడిపోయిన ఆ నేస్తాలు మళ్ళీ కలిశారు. నాటి గురువుల ఆశీస్సులు తీసుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కోదాడలోని కె.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో ఇంటర్ (సీఈసీ) చదివిన విద్యార్థులు శుక్రవారం పట్టణంలోని జీపెప్ సర్వీసెస్ సెంటర్‌లో స్వర్ణోత్సవ స్నేహ సమ్మేళనం నిర్వహించారు. ఈ వేడుకకు విశ్రాంత అధ్యాపకులు సి.హెచ్. ప్రభాత్ కుమార్ చౌదరి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, ఎం. భరతరావు, మేరీ కుట్టి జోసెఫ్, సుధాకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. నేటి కాలంలో 50 ఏళ్ల నాటి బంధాలను గుర్తుంచుకోవడం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు కె ఎస్ ఎన్ ప్రసాద్, ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, పోతుగంటి వెంకటాద్రి, బొడ్ల మదన్ మోహన్, స్వామి పుల్లయ్య, కందిబండ ప్రభాకర్, వై భిక్షం, వెంకటేశ్వర్లు, జాఫర్, షబ్బీర్, మట్టా కృష్ణా రెడ్డి పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు నాటి బోధనేతర సిబ్బంది ఆలా, భిక్షం, బహదూర్, నారాయణ పాల్గొన్నారు....

Sthanikam

ఐదు దశాబ్దాల స్నేహం.. ఆత్మీయ కలయిక...

Article Image

కె.ఆర్.ఆర్ కళాశాల 1974-76 బ్యాచ్ స్వర్ణోత్సవ సమ్మేళనం....

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం.....

ఐదు దశాబ్దాల క్రితం విడిపోయిన ఆ నేస్తాలు మళ్ళీ కలిశారు. నాటి గురువుల ఆశీస్సులు తీసుకుంటూ తీపి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కోదాడలోని కె.ఆర్.ఆర్ డిగ్రీ కళాశాలలో 1974-76 విద్యా సంవత్సరంలో ఇంటర్ (సీఈసీ) చదివిన విద్యార్థులు శుక్రవారం పట్టణంలోని జీపెప్ సర్వీసెస్ సెంటర్‌లో స్వర్ణోత్సవ స్నేహ సమ్మేళనం నిర్వహించారు. ఈ వేడుకకు విశ్రాంత అధ్యాపకులు సి.హెచ్. ప్రభాత్ కుమార్ చౌదరి, శ్రీరామ కవచం వెంకటేశ్వర్లు, ఎం. భరతరావు, మేరీ కుట్టి జోసెఫ్, సుధాకర్ హాజరై విద్యార్థులను అభినందించారు. నేటి కాలంలో 50 ఏళ్ల నాటి బంధాలను గుర్తుంచుకోవడం అద్భుతమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాటి విద్యార్థులు కె ఎస్ ఎన్ ప్రసాద్, ఇరుకుళ్ళ చెన్నకేశవరావు, పోతుగంటి వెంకటాద్రి, బొడ్ల మదన్ మోహన్, స్వామి పుల్లయ్య, కందిబండ ప్రభాకర్, వై భిక్షం, వెంకటేశ్వర్లు, జాఫర్, షబ్బీర్, మట్టా కృష్ణా రెడ్డి పలు ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులు నాటి బోధనేతర సిబ్బంది ఆలా, భిక్షం, బహదూర్, నారాయణ పాల్గొన్నారు....

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News