Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కామ్రేడ్ చెక్క పాపయ్యకు ఘన నివాళి పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 22, 2026 02:13 PM

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే

అగ్ని ప్రమాదం బాధితులకు ప్రభుత్వం సహాయం అందేలా చర్యలు: ఎమ్మెల్యే
April 24, 2026 01:00 PM 56 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కల్హేర్ మండల పరిధిలోని బీబీపేట్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన విద్యుత్ ప్రమాదంలో కాండ్రపల్లి సుశీల (భర్త సాయిలు) నివాసం షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా దగ్ధమై, కుటుంబం సర్వం కోల్పోయి నిరాశ్రయంగా మారింది. విషయం తెలుసుకున్న శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మరియు అనుపమ రెడ్డి వెంటనే గ్రామానికి చేరుకుని బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితుల పరిస్థితిని గమనించిన వారు తమ వంతుగా ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు బియ్యం, పప్పులు వంటి నిత్యావసర సరుకులను అందజేసి ఆదుకున్నారు. అలాగే ప్రభుత్వం తరపున కూడా పూర్తి సహాయం అందేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన పేద కుటుంబాలకు అండగా ఉండటం మన బాధ్యత అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండు స్వప్న మోహన్ మాజీ జడ్పీటీసీ, సాయిలు గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News