Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం
April 10, 2026 04:59 PM 58 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News