Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జయశంకర్ జయంతి... ఎన్జీలో ఘనస్మృతి తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 07, 2026 02:12 AM

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం
10-04-2026 63 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

Sthanikam

అంబేద్కర్ జయంతి వేడుకలకు అధికారులకు ఆహ్వానం

Article Image

నారాయణఖేడ్ పట్టణంలో ఈ నెల 14న జరగనున్న 135వ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రజా సంఘాల నాయకులు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ అధికారులను కూడా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా నారాయణఖేడ్ డిప్యూటీ తాసిల్దార్ రాజు పటేల్‌కు ప్రత్యేకంగా ఆహ్వాన పత్రిక అందజేసి కార్యక్రమానికి హాజరు కావాలని కోరగా, ఆయన తప్పకుండా హాజరవుతానని హామీ ఇచ్చారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ప్రజల్లో విస్తరించడం, సామాజిక న్యాయం మరియు సమానత్వాన్ని బలోపేతం చేయడం లక్ష్యంగా ఈ వేడుకలను నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలను పిలుపునిచ్చారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News