Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్సు పోయింది.. దొరికితే సమాచారం ఇవ్వండి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 05:52 AM

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్
09-02-2026 584 Views
Reporter
స్థానికం ప్రతినిధి : SANGAREDDY DISTRICT
Sandeep journalist

వార్డులోని ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి 20,000/- ఆర్థికసహాయం

వార్డులో జన్మించిన ఆడబిడ్డకి వెంటనే 15,000/- ఆర్థిక సహాయం.

వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10,000/- తక్షణ సహాయం.


అందోల్-జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ప్రచారం ముగియనుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. వీటిలో భాగంగా ఏడవ వార్డు బిఆరెస్ అభ్యర్థి షకీల్ ఖురేషి తన వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనని గెలిపిస్తే వార్డులో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, వార్డులో జన్మించిన ఆడబిడ్డ కుటుంబానికి తక్షణమే 15 వేల ఆర్థిక సహాయం, వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10వేల రూపాయల తక్షణ సహాయం అందజేయడమే కాకుండా వార్డులోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

Sthanikam

7th వార్డు బిఆరెస్ అభ్యర్థి మేనిఫెస్టో అదుర్స్

Article Image

వార్డులోని ప్రతీ ఆడబిడ్డ పెళ్లికి 20,000/- ఆర్థికసహాయం

వార్డులో జన్మించిన ఆడబిడ్డకి వెంటనే 15,000/- ఆర్థిక సహాయం.

వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10,000/- తక్షణ సహాయం.


అందోల్-జోగిపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. సోమవారం సాయంత్రం 5.00 గంటలకు ప్రచారం ముగియనుంది. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు సొంత మేనిఫెస్టోలు తయారు చేసుకున్నారు. వీటిలో భాగంగా ఏడవ వార్డు బిఆరెస్ అభ్యర్థి షకీల్ ఖురేషి తన వార్డు ప్రజలకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. తనని గెలిపిస్తే వార్డులో ప్రతి ఆడబిడ్డ పెళ్లికి 20వేల రూపాయల ఆర్థిక సహాయం, వార్డులో జన్మించిన ఆడబిడ్డ కుటుంబానికి తక్షణమే 15 వేల ఆర్థిక సహాయం, వార్డులో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి 10వేల రూపాయల తక్షణ సహాయం అందజేయడమే కాకుండా వార్డులోని ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉండి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకుంటానని తెలియజేశారు. కారు గుర్తుకు ఓటు వేసి తనని భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డు ప్రజలను కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News