Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాళేశ్వరం పై కక్షసాధింపుకు బ్రేక్ – హైకోర్టు స్టేతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 01:16 AM

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........
March 01, 2026 07:18 PM 153 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక కొండపల్లి రాఘవమ్మ రంగారావు కళాశాలలో 1992 డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత స్నేహితుల క్లాస్ మెంట్ ఏ వి మధుసూదన్ రావు శ్రీదేవి స్థానిక ఉత్తమ పద్మావతి నగర్ నివాస గృహంలో కలిశారు ఈ సందర్భంగా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయ ఆలింగనాలతో మురిసిపోయారు. ఒకరిని నొకరు కుటుంబ నేపథ్యం పిల్లల చదువులు విషయాలను తెలుపుకున్నారు అనంతరం మధుసూదన్ రావు శ్రీదేవి దంపతులను పూలమాల సాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కలయికను ఏర్పాటు చేసిన శ్రీదేవి మధుసూదన్ రావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి ,దామోదరాచార్యులు మట్టపల్లి రావు ,మౌలాలి, నరసయ్య ,కే వెంకటేశ్వర్లు మాధవరావు డి శ్రీనివాస్ రెడ్డి నరసింహ ,శేఖర్ , బుద్ధాశేఖర్, ప్రసాదు, సత్యనారాయణ, బుచ్చయ్య , జూలకంటి రామిరెడ్డి ,నరసింహ నాయక్ ,నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయులు, బంక వెంకటరత్నం పద్మావతి, శ్రీదేవి , అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News