Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఏబీవీపీ ఆధ్వర్యంలో చౌటుప్పల్‌లో విద్యాసంస్థల బంద్ సక్సెస్! కలెక్టర్ చేతుల మీదుగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ ధ్రువపత్రం - బేడ బుడగ జంగం సంఘం హర్షం సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 02:04 PM

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........
March 01, 2026 07:18 PM 159 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish K

34ఏళ్ల తర్వాత నేస్తాల కలయిక........

కోదాడ మున్సిపల్ పరిధిలోని స్థానిక కొండపల్లి రాఘవమ్మ రంగారావు కళాశాలలో 1992 డిగ్రీ బ్యాచ్ విద్యార్థులు 34 సంవత్సరాల తర్వాత స్నేహితుల క్లాస్ మెంట్ ఏ వి మధుసూదన్ రావు శ్రీదేవి స్థానిక ఉత్తమ పద్మావతి నగర్ నివాస గృహంలో కలిశారు ఈ సందర్భంగా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆత్మీయ ఆలింగనాలతో మురిసిపోయారు. ఒకరిని నొకరు కుటుంబ నేపథ్యం పిల్లల చదువులు విషయాలను తెలుపుకున్నారు అనంతరం మధుసూదన్ రావు శ్రీదేవి దంపతులను పూలమాల సాలువలతో ఘనంగా సత్కరించారు ఈ కలయికను ఏర్పాటు చేసిన శ్రీదేవి మధుసూదన్ రావు దంపతులకు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఓరుగంటి శ్రీనివాసరెడ్డి ,దామోదరాచార్యులు మట్టపల్లి రావు ,మౌలాలి, నరసయ్య ,కే వెంకటేశ్వర్లు మాధవరావు డి శ్రీనివాస్ రెడ్డి నరసింహ ,శేఖర్ , బుద్ధాశేఖర్, ప్రసాదు, సత్యనారాయణ, బుచ్చయ్య , జూలకంటి రామిరెడ్డి ,నరసింహ నాయక్ ,నాగేశ్వరరావు, సత్యనారాయణ, ఆంజనేయులు, బంక వెంకటరత్నం పద్మావతి, శ్రీదేవి , అరుణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News