యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..
యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..
Krishna
కరపత్రాలు ఆవిష్కరించిన కురవి ఎస్సై గండ్రతి సతీష్
మహబూబాబాద్ స్థానిక న్యూస్ రిపోర్టర్:
మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎస్ఐ గుండ్రాతీ సతీష్. టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. యువతీ యువకులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల విద్యార్థుల జీవితాలు ఎలాంటి లక్ష్యం లేని సమాజాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఉన్నంత లక్ష్యాలు సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పెళ్లి సర్పంచి జక్కుల నాగన్న. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ సెల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బండమీది సంపత్. శరత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి