Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 06:54 PM

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..
January 07, 2026 07:33 PM 37 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కరపత్రాలు ఆవిష్కరించిన కురవి ఎస్సై గండ్రతి సతీష్

మహబూబాబాద్ స్థానిక న్యూస్ రిపోర్టర్:

మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎస్ఐ గుండ్రాతీ సతీష్. టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. యువతీ యువకులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల విద్యార్థుల జీవితాలు ఎలాంటి లక్ష్యం లేని సమాజాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఉన్నంత లక్ష్యాలు సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పెళ్లి సర్పంచి జక్కుల నాగన్న. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ సెల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బండమీది సంపత్. శరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News