Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 07:36 AM

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..
07-01-2026 45 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

కరపత్రాలు ఆవిష్కరించిన కురవి ఎస్సై గండ్రతి సతీష్

మహబూబాబాద్ స్థానిక న్యూస్ రిపోర్టర్:

మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎస్ఐ గుండ్రాతీ సతీష్. టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. యువతీ యువకులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల విద్యార్థుల జీవితాలు ఎలాంటి లక్ష్యం లేని సమాజాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఉన్నంత లక్ష్యాలు సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పెళ్లి సర్పంచి జక్కుల నాగన్న. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ సెల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బండమీది సంపత్. శరత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

యువతి యువకులు విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలి..

Article Image

కరపత్రాలు ఆవిష్కరించిన కురవి ఎస్సై గండ్రతి సతీష్

మహబూబాబాద్ స్థానిక న్యూస్ రిపోర్టర్:

మహబూబాబాద్ జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ స్థానిక ఎస్ఐ గుండ్రాతీ సతీష్. టీం సభ్యులు చేతుల మీదుగా యాంటీ డ్రగ్స్ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సై సతీష్ మాట్లాడుతూ. యువతీ యువకులు డ్రగ్స్ కు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. మత్తు పదార్థాలకు బానిస కావడం వల్ల విద్యార్థుల జీవితాలు ఎలాంటి లక్ష్యం లేని సమాజాన్ని రూపుదిద్దుకుంటుందని అన్నారు. ఉన్నంత లక్ష్యాలు సాధించాలంటే మత్తుకు దూరంగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యగారి పెళ్లి సర్పంచి జక్కుల నాగన్న. సీనియర్ నాయకులు జనార్దన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషనల్ సెల్ జాయింట్ సెక్రటరీ బద్దె వీరభద్రం. మహబూబాబాద్ జిల్లా కమిటీ సభ్యులు బండమీది సంపత్. శరత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News