Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:11 PM

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం
19-04-2026 76 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham


తెలంగాణ రాష్ట్రంలో యాదవ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయనున్న వసతి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం సమీకరించే లక్ష్యంతో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి

చదువుకుంటున్న యాదవ విద్యార్థులు సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు అభివృద్ధి కోసం వసతి గృహాల నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఇటీవల నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌ను విద్యావంతుల వేదిక మరియు యాదవ మేధావుల తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక కన్వినర్ ముక్కాల వెంకన్న, వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, ఉస్మానియా వీసీ రవీందర్ యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా వేదిక సభ్యులు కూడా హాజరయ్యారు.

Sthanikam

యాదవ విద్యార్థుల వసతి గృహానికి సహకారం కోరుతూ సమావేశం

Article Image


తెలంగాణ రాష్ట్రంలో యాదవ విద్యార్థుల అభ్యున్నతి కోసం ఏర్పాటు చేయనున్న వసతి గృహ నిర్మాణానికి ఆర్థిక సహాయం సమీకరించే లక్ష్యంతో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ పాల్గొని మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వచ్చి

చదువుకుంటున్న యాదవ విద్యార్థులు సరైన వసతి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వారి భవిష్యత్తు అభివృద్ధి కోసం వసతి గృహాల నిర్మాణం అత్యవసరమని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ నిర్మాణానికి సహకరించాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఇటీవల నిర్వహించిన బార్ కౌన్సిల్ ఎన్నికల్లో విజయం సాధించిన చలకాని వెంకట్ యాదవ్‌ను విద్యావంతుల వేదిక మరియు యాదవ మేధావుల తరఫున ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో విద్యావంతుల వేదిక కన్వినర్ ముక్కాల వెంకన్న, వర్రే వెంకటేశ్వర్లు యాదవ్, ఉస్మానియా వీసీ రవీందర్ యాదవ్, చింతల రవీంద్రనాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాల వారీగా వేదిక సభ్యులు కూడా హాజరయ్యారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News