యాదగిరిగుట్ట: హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ కుటుంబ సమేతంగా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారి అభిషేక పూజల్లో దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ వేదపండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సజ్జనార్ రాకతో ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి