Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెన్షన్ కోసం వెళ్లి ప్రాణాలతో పోరాటం..! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 13, 2026 11:32 AM

వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన

వివోఏలకు రూ.20 వేల కనీస వేతనం ఇవ్వాలి మిర్యాలగూడలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన
May 27, 2026 01:51 PM 16 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మిర్యాలగూడ: వివోఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపుమేరకు మిర్యాలగూడ మండల వివోఏలు గత 20 రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షురాలు కప్పల లక్ష్మి మాట్లాడుతూ.. వివోఏలకు కనీస వేతనం రూ.20 వేలుగా నిర్ణయించాలని ప్రభుత్వాన్ని కోరారు. వివోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

అర్హులైన వివోఏలకు సీసీలుగా పదోన్నతులు కల్పించడంతో పాటు రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా అందించాలని కోరారు. యాప్ సౌకర్యం కల్పించి, జీవో 58ను సవరించాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి కుంటూ చంద్రకళ, కోశాధికారి బానోత్ జాన్ నాయక్, ఉపాధ్యక్షుడు మట్టపల్లి శేఖర్, సహాయ కార్యదర్శులు బొజ్జ సువాసిని, సామ శైలజ, కార్యవర్గ సభ్యులు, వివిధ గ్రామాలకు చెందిన వివోఏలు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News