Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:53 AM

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం
24-05-2026 515 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

21 ఏళ్లకు పైగా దేశసేవ చేసిన జవాన్‌కు అభినందనలు

రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన జమాండ్ల మాధవరెడ్డి భారత సైన్యంలో 21 సంవత్సరాల 2 నెలలు సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాధవరెడ్డి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. సైన్యంలో సేవల అనంతరం కూడా ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, బందెల సంజీవ్, అశోక్ రెడ్డి, కళ్లెం ప్రవీణ్, మాసంపల్లి సత్యనారాయణ, పోలాస ఉపేంద్రచారి, రాజు రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్ధార్థ్, మణి, రవి, లింగస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వివేకానంద యూత్ ఆధ్వర్యంలో మాజీ సైనికుడు మాధవరెడ్డికి ఘన సన్మానం

Article Image

21 ఏళ్లకు పైగా దేశసేవ చేసిన జవాన్‌కు అభినందనలు

రామన్నపేట మండలం ఇస్కిల్ల గ్రామానికి చెందిన జమాండ్ల మాధవరెడ్డి భారత సైన్యంలో 21 సంవత్సరాల 2 నెలలు సేవలందించి పదవీ విరమణ పొందిన సందర్భంగా వివేకానంద యూత్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ప్రజా జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయనకు శాలువా కప్పి అభినందనలు తెలిపారు.

దేశ రక్షణలో విశిష్ట సేవలు అందించిన మాధవరెడ్డి యువతకు ఆదర్శమని పలువురు కొనియాడారు. సైన్యంలో సేవల అనంతరం కూడా ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో రాపర్తి గణేష్, పిండి మల్లేష్, బందెల సంజీవ్, అశోక్ రెడ్డి, కళ్లెం ప్రవీణ్, మాసంపల్లి సత్యనారాయణ, పోలాస ఉపేంద్రచారి, రాజు రెడ్డి, నరేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, సిద్ధార్థ్, మణి, రవి, లింగస్వామి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News