రామన్నపేట మండలంలోని బోగారం గ్రామంలో సాయిరామ్ ఫంక్షన్ హాల్లో ఇంద్రపాలనగరం గ్రామానికి చెందిన తెడ్డు నవ్య–సాయికిరణ్ వివాహం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలోఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, రాజన్నగారి రమేష్, రాస వెంకటేష్, గర్ధాస్ కర్ణాకర్ (మాజీ AMC డైరెక్టర్), రాధారపు మల్లేశం, నక్క వెంకటేష్, ఈర్లపల్లి రమేష్, కాటపల్లి మహేష్, మంటి శంకర్, తెడ్డు వినయ్, నరహరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి