Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు స్మార్ట్ మీటర్లు కాదు, స్మార్ట్ స్కూళ్లు కావాలి : రాఘవ్ చద్దా ప్రశ్న దేశ లొంగవిస్తోంది! బీఆర్ఎస్‌పై స్పీకర్ క్లీన్ చిట్: 9 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు హైకోర్టులో! “సిగ్నల్ లేకున్నా సంభాషణ… ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన ఆఫ్రికా యువ శాస్త్రవేత్త సంచలన ఆవిష్కరణ” సోమందేపల్లిలో రంజాన్ శుభారంభం – భక్తి శ్రద్ధల మధ్య ర్యాలీ ఘనంగా వైసీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం – 16వ వసంతోత్సవాలు క్రీస్తుజ్యోతి పాఠశాలలో సరస్వతీ పూజ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాలని ప్రత్యేక పూజలు ఇరాన్ షరతులు అమలు సాధ్యమేనా? ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ! ఉత్కంఠ పోరులో ఇంగ్లండ్‌పై టీమిండియా ఘన విజయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్! రికార్డు స్థాయిలో 'స్థానికం' ప్రభంజనం: 5 లక్షల మంది పాఠకుల నమ్మకం.. తెలుగులో నంబర్ 1 లోకల్ న్యూస్ డెస్టినేషన్!
Sthanikam
PRINT TIME: March 25, 2026 02:49 AM

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు

వివాహ వార్షికోత్సవ వేడుకలు, అన్నదానంతో ఆనందం పంచుకున్న దంపతులు
March 25, 2026 01:12 AM 8 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సేవా కార్యక్రమాలతో వార్షికోత్సవం

భీమవరం మండల పరిధిలోని గ్రామంలో గడ్డం భాగ్య–సుధాకర్ దంపతుల వివాహ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బంధువులు, పెద్దలు, స్నేహితులు, అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు.

వేడుకల సందర్భంగా దంపతులు అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ప్రత్యేకంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ కేంద్రం విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో మండల నాయకులు, మాజీ సర్పంచ్ సంకురి నాగరాజు, ఆముదాల శ్రీధర్ గౌడ్, దేవరకొండ శ్రీనివాస్, కొలిచేరిమే ఐలయ్య, నామాల కృష్ణ, గొట్టముక్కల నరేందర్ రెడ్డి, గడ్డం నర్సింగరావు, పసుపుల నర్సింగరావు, కొరివిళ్ళ గణేష్ రెడ్డి, తంతారపల్లి భాస్కర్, ఆముదాల సౌశీల్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News