నల్గొండ,: పట్టణంలోని విశ్వాస్ హాస్పిటల్ 10వ వార్షికోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హాస్పిటల్ నిర్వాహకులు డాక్టర్ రాంచంద్ర (ఆర్థోపెడిక్), డాక్టర్ విశ్వజ్యోతి (గైనకాలజిస్టు) సిబ్బందిని సన్మానించారు. వారి సేవలను గుర్తించి మెమెంటోలు అందజేసి శాలువాలతో సత్కరించారు.
కార్యక్రమానికి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ నగేష్, ఐఎంఏ కోశాధికారి డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ మహతి తదితరులు హాజరయ్యారు. కుటుంబ సభ్యులు, సిబ్బంది పాల్గొని వేడుకలను ఘనంగా జరిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి