Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలపై ఆకస్మిక తనిఖీ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:36 PM

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి
March 23, 2026 06:47 PM 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఆధ్వర్యంలో

సోమవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్‌లోని వీధి నెం. 28లో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్థంతి, తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 42వ వర్థంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన సిద్ధప్ప వరకవి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ, మహానుభావుల జీవితాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, వారి జయంతులు, వర్థంతులు నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారి, సాంబరాజు, భాస్కర్, మహేష్ ముదిరాజ్, చైతన్య , భారత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News