Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 03:05 AM

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి
23-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఆధ్వర్యంలో

సోమవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్‌లోని వీధి నెం. 28లో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్థంతి, తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 42వ వర్థంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన సిద్ధప్ప వరకవి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ, మహానుభావుల జీవితాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, వారి జయంతులు, వర్థంతులు నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారి, సాంబరాజు, భాస్కర్, మహేష్ ముదిరాజ్, చైతన్య , భారత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

Article Image

విప్లవ వీరుడు భగత్ సింగ్, కవి సిద్ధప్ప వరకవి స్మృతిలో ఘన నివాళి

మానవసేవే మాధవసేవ గ్రూప్ ఆధ్వర్యంలో

సోమవారం మల్కాజ్‌గిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్‌లోని వీధి నెం. 28లో విప్లవ వీరుడు భగత్ సింగ్ 95వ వర్థంతి, తెలంగాణ తొలి సమాజ కవి సిద్ధప్ప వరకవి 42వ వర్థంతి సందర్భంగా స్మారక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ ఇద్దరు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ త్యాగం, సమాజంలో చైతన్యం తీసుకొచ్చిన సిద్ధప్ప వరకవి సాహిత్య సేవలను గుర్తు చేసుకున్నారు.అధ్యక్షుడు కుమ్మరి రాజు మాట్లాడుతూ, మహానుభావుల జీవితాలు నేటి యువతకు ఆదర్శంగా నిలవాలని, వారి జయంతులు, వర్థంతులు నిర్వహించడం ద్వారా సమాజంలో చైతన్యం పెరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఇస్తారి, సాంబరాజు, భాస్కర్, మహేష్ ముదిరాజ్, చైతన్య , భారత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News