Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:16 PM

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి
01-06-2026 102 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వినియోగదారులకు నాణ్యమైన, మన్నికైన సేవలు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని, అప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ షోరూంను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత, వినియోగదారుల పట్ల మర్యాదపూర్వక వైఖరి, పారదర్శకత ఉంటే సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తదితరులు పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

Sthanikam

వినియోగదారుల మన్ననలే సంస్థల అభివృద్ధికి పునాది రాయల్ కార్ వాష్ షోరూం ప్రారంభించిన సర్వోత్తమ్ రెడ్డి

Article Image

వినియోగదారులకు నాణ్యమైన, మన్నికైన సేవలు అందించడం ద్వారా వారి మన్ననలు పొందాలని, అప్పుడే సంస్థలు అభివృద్ధి బాటలో పయనిస్తాయని ఏఐసీసీ సభ్యులు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట పట్టణంలోని కొత్త మార్కెట్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన రాయల్ కార్ వాష్ షోరూంను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపార సంస్థలు వినియోగదారుల విశ్వాసాన్ని సంపాదించుకోవడం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. సేవల నాణ్యత, వినియోగదారుల పట్ల మర్యాదపూర్వక వైఖరి, పారదర్శకత ఉంటే సంస్థలు మరింతగా అభివృద్ధి చెందుతాయని తెలిపారు.

కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోతు భాస్కర్, డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు మొరిశెట్టి లక్షాది తదితరులు పాల్గొన్నారు. షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వ్యాపారంలో మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News