Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వికలాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచాలి NPRD రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా కీలక ముందడుగు కలెక్టర్ కార్యాలయంలో అల్లూరి సీతారామరాజు వర్ధంతి కార్పొరేట్ స్థాయికి ప్రభుత్వ పాఠశాలలు – ప్రతిభావంతుల సత్కారం డప్పూర్ గ్రామ శివారులో ఘనంగా బీరప్ప స్వామి – కామరాతి దేవి కళ్యాణ మహోత్సవం ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: May 07, 2026 08:12 PM

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు
May 07, 2026 07:01 PM 14 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సదాశివపేట పట్టణంలోని 16వ వార్డు గొల్లకేరి ప్రాంతంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు 16వ వార్డు సభ్యురాలు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం పట్ల వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభ్యురాలు తెలిపారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సహకారంతో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని బోర్ల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News