Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 11:55 PM

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు
07-05-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సదాశివపేట పట్టణంలోని 16వ వార్డు గొల్లకేరి ప్రాంతంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు 16వ వార్డు సభ్యురాలు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం పట్ల వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభ్యురాలు తెలిపారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సహకారంతో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని బోర్ల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

Sthanikam

వేసవిలో నీటి ఇబ్బందులు లేకుండా రెండు బోర్లు ఏర్పాటు

Article Image

వేసవికాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా సదాశివపేట పట్టణంలోని 16వ వార్డు గొల్లకేరి ప్రాంతంలో రెండు బోర్లు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ బడ్జెట్ సమావేశంలో తీసుకున్న తీర్మానం మేరకు 16వ వార్డు సభ్యురాలు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ పనులు చేపట్టారు. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు నీటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే చర్యలు తీసుకోవడం పట్ల వార్డు ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.వార్డులో ఎలాంటి సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని సభ్యురాలు తెలిపారు. తూర్పు నిర్మల జగ్గారెడ్డి, జగ్గారెడ్డి, అలాగే పురపాలక సంఘం అధ్యక్షుడు, ఉపాధ్యక్షుల సహకారంతో ప్రజా సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని బోర్ల ఏర్పాటు పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News