Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:31 AM

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో  "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం
27-02-2026 17 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంగన్వాడి 02 సెంటర్లో అక్షరాభ్యాసం ఈసీసీ డే కార్యక్రమం అంగన్వాడి టీచర్ బొద్రబోయిన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ బాలమణి మాట్లాడుతూ చిన్నారులను సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం నిర్వహించాలని పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ తల్లి- శిశు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వేములకొండ అంగన్వాడి 02 సెంటర్లో "అక్షరాభ్యాసం ఈసీసీ డే" కార్యక్రమం

Article Image

వలిగొండ మండలంలోని వేములకొండ గ్రామంలో అంగన్వాడి 02 సెంటర్లో అక్షరాభ్యాసం ఈసీసీ డే కార్యక్రమం అంగన్వాడి టీచర్ బొద్రబోయిన శారద ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక సర్పంచ్ ఏర్పుల వెంకటేశం, ఉపసర్పంచ్ అంబటి సాయికుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సూపర్వైజర్ బాలమణి మాట్లాడుతూ చిన్నారులను సంప్రదాయ పద్ధతిలో అక్షరాభ్యాసం నిర్వహించాలని పోషకాహారం పై అవగాహన కల్పిస్తూ తల్లి- శిశు ఆరోగ్య పరిరక్షణపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్లు,గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు, పిల్లలు, ఆశ వర్కర్లు, అంగన్వాడి ఆయా తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News