Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బక్రీద్ వేళ మానవత్వాన్ని చాటిన:మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అస్మా కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 06:30 PM

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన

వేలాడుతున్న విద్యుత్ తీగులను మరమ్మతులు చేయించాలని; రైతులు ఆందోళన
May 27, 2026 05:19 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar



తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామ సమీపంలో కుక్కుడుకాయ మిట్ట పొలాల్లో విద్యుత్ తీగలు కిందకు వేలాడుతూ మృత్యు పాశాలుగా మారాయని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ... గతంలో ఇద్దరు రైతులకు మరియు పశువులకు షాకు తగిలిందని అన్నారు. పశువులు పొలంలో మేస్తుంటే పశువుల తోక కరెంటుతీగ తగలడంతో స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. ఆ గేదకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అతి ప్రమాదకరంగా మారినఈ విద్యుత్ తీగలు వల్ల అటు రైతులుకు ఇటు పశువులకు శాఖలు తగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైనా పెద్ద ప్రమాదం జరగక ముందే మండల విద్యుత్ శాఖ అధికారి ఏడి స్పందించి వెంటనే ఈ తీగలను సరిచేసి మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో చింతకుంట్ల విటల్, బుద్ధ ఉప్పలయ్య, నాలి వెంకన్న, రమేష్, మురళి, చంద మహేష్, నాలి మధు, రైతులు,తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News