PRINT TIME: February 23, 2026 08:40 PM
వీబీజీ రామ్జీతో మన్రేగా మర్మహత్య! పున్న కైలాష్ 'పల్లెల హక్కులు కాపాడండి' అని తీవ్ర సవాల్
వీబీజీ రామ్జీతో మన్రేగా మర్మహత్య! పున్న కైలాష్ 'పల్లెల హక్కులు కాపాడండి' అని తీవ్ర సవాల్
January 11, 2026 04:19 PM
12 Views
స్థానికం ప్రతినిధి :
NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు
వీబీజీ రామ్జీతో మన్రేగా మర్మహత్య! పున్న కైలాష్ 'పల్లెల హక్కులు కాపాడండి' అని తీవ్ర సవాల్
నల్లగొండ జిల్లా స్థానికం ప్రతినిధి డి.డి.దాసు :
నల్గొండ, జనవరి 11: "ప్రజలకు ఉపాధి హక్కు, పల్లెలకు పాలన హక్కులు పునరుద్ధరించాలి!" మన్రేగాను నిర్వీర్యం చేస్తూ కేంద్రం తీసుకొచ్చిన ‘వీబీజీ రామ్జీ’ చట్టాన్ని పూర్తిగా తిరస్కరిస్తామ్ అని నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న కైలాష్ తీవ్రంగా విమర్శించారు.
కొత్త చట్టంతో 100 రోజుల ఉపాధి హక్కు కోల్పోయిన గ్రామీణ ప్రజలు కష్టాల్లో పడ్డారు. కేంద్ర నోటిఫికేషన్, బడ్జెట్ కేటాయింపులపైనే పని ఆధారపడుతోంది.
ప్రధాన విమర్శలు:
- ఎంపిక పంచాయతీల్లో మాత్రమే పనులు – గ్రామసభల అధికారాలు పూర్తిగా మాయమయ్యాయి
- వ్యవసాయ సీజన్లో 60 రోజుల పనుల నిషేధం – కూలీలకు తీవ్ర నష్టం
- వేతన హామీలు లేవు, ద్రవ్యోల్బణ అనుసంధానం రద్దు
- పనులు-నిధులు ‘ఢిల్లీ’ నిర్ణయాలపై – పల్లె పాలన అంతరించింది
- కేంద్రం 60% నిధులు మాత్రమే – రాష్ట్రాలపై 40% భారం, జాప్యం తప్పదు
పున్న కైలాష్ మాటల్లో, "ఈ చట్టం గ్రామీణ ప్రజల హక్కులను హత్య చేస్తోంది. మన్రేగా ఆత్మాభివృద్ధి కావాలి!" అని ఆందోళన వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి