Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 12:06 AM

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు
18-03-2026 143 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభంపై వచ్చిన వార్తల ప్రభావంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో ప్రయాణం చేసి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఉగాది కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా 11.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.

దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ ఉంటుందని, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.207 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు.



Sthanikam

వ్యాంగుల ఉచిత బస్సు పథకానికి స్పందన.టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు

Article Image

ఆదోని పట్టణంలోని కొత్త బస్టాండ్‌లో దివ్యాంగుల ఉచిత బస్సు పథకం ప్రారంభంపై వచ్చిన వార్తల ప్రభావంతో కార్యక్రమానికి విశేష స్పందన లభించింది.

మాజీ శాసనసభ్యులు, టీడీపీ ఇంచార్జ్ మీనాక్షి నాయుడు, సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆదేశాల మేరకు యువ నాయకుడు సిద్ధార్థ నాయుడు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బస్టాండ్ నుంచి ఏరియా ఆసుపత్రి వరకు దివ్యాంగులతో కలిసి కూటమి నాయకులతో ప్రయాణం చేసి పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.

సిద్ధార్థ నాయుడు మాట్లాడుతూ ఉగాది కానుకగా ఉచిత ప్రయాణ సౌకర్యం ద్వారా 11.16 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని తెలిపారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా 12.76 లక్షల మంది దివ్యాంగులు మరియు వారి సహాయకులు ప్రయోజనం పొందనున్నారని చెప్పారు.

దివ్యాంగులకు సహాయకులుగా వచ్చే వారికి 50 శాతం టికెట్ రాయితీ ఉంటుందని, 40 శాతం పైగా వైకల్యం ఉన్న వారికి ఈ పథకం వర్తిస్తుందని వెల్లడించారు.

ఈ పథకం అమలుకు సంవత్సరానికి రూ.207 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపారు.



మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News