నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం
ఆది, సోమవారాల్లో పలు జిల్లాల్లో వర్ష సూచన
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఆదివారం, సోమవారం రోజుల్లో తూర్పు గోదావరి జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
అలాగే పశ్చిమ గోదావరి, , (కృష్ణా), , అన్నమయ్య, చిత్తూరు, జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.
పిడుగులు పడే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి