Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 11:42 AM

వసంత పంచమి వేడుకలు ఘనంగా

వసంత పంచమి వేడుకలు ఘనంగా

వసంత పంచమి వేడుకలు ఘనంగా
23-01-2026 138 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట స్థానికం జిల్లా ప్రతినిధి బిక్షం


సూర్యాపేట పిల్లలమరి శివాలయంలో

వసంత పంచమి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన మన పిల్లలమరి శివాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం, అనంతరం నూతన వస్త్రాలంకరణ చేశారు.

అలాగే శ్రీ చక్ర దేవతకు విశేష పూజలు నిర్వహించగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. సరస్వతి పూజ అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలో దర్శనానికి ఉంచగా, భక్తులు అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తరించారు.

విద్య, జ్ఞానం, కళల అభివృద్ధికి అమ్మవారి కృప కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో, భక్తి వాతావరణంతో కళకళలాడింది.

Sthanikam

వసంత పంచమి వేడుకలు ఘనంగా

Article Image

సూర్యాపేట స్థానికం జిల్లా ప్రతినిధి బిక్షం


సూర్యాపేట పిల్లలమరి శివాలయంలో

వసంత పంచమి శుక్రవారం సందర్భంగా చారిత్రాత్మకమైన మన పిల్లలమరి శివాలయంలో శ్రీ సరస్వతి అమ్మవారికి భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో వేయించేసి ఉన్న శ్రీ సరస్వతి అమ్మవారికి అభిషేకం, అనంతరం నూతన వస్త్రాలంకరణ చేశారు.

అలాగే శ్రీ చక్ర దేవతకు విశేష పూజలు నిర్వహించగా, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. సరస్వతి పూజ అనంతరం అమ్మవారిని విశేష అలంకరణలో దర్శనానికి ఉంచగా, భక్తులు అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని తరించారు.

విద్య, జ్ఞానం, కళల అభివృద్ధికి అమ్మవారి కృప కలగాలని భక్తులు ప్రార్థనలు చేశారు. ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో, భక్తి వాతావరణంతో కళకళలాడింది.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News