Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 08:46 AM

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్
27-05-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం, కాలనీల్లో నీటి సమస్యలు తలెత్తడం, గాలి దుమారం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించిన ఆయన, నిల్వ ఉన్న వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి పారిశుద్ధ్య చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Sthanikam

వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన:ఖేఢ్ మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్

Article Image

నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యలను పరిశీలించేందుకు మున్సిపల్ చైర్మన్ నాగేష్ కుమార్ షేట్కార్,మున్సిపల్ కమిషనర్ ప్రశాంతితో కలిసి పలు ప్రాంతాల్లో పర్యటించారు. వర్షాల ప్రభావంతో డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లపై నీరు నిల్వ ఉండడం, కాలనీల్లో నీటి సమస్యలు తలెత్తడం, గాలి దుమారం కారణంగా విద్యుత్ అంతరాయం ఏర్పడడం వంటి సమస్యలను అధికారులతో కలిసి పరిశీలించి వెంటనే పరిష్కార చర్యలు చేపట్టాలని ఆదేశించారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్ సిబ్బంది అప్రమత్తంగా పనిచేయాలని సూచించిన ఆయన, నిల్వ ఉన్న వర్షపు నీటిని త్వరితగతిన తొలగించి పారిశుద్ధ్య చర్యలను మరింత బలోపేతం చేయాలని తెలిపారు. వర్షాకాలంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు తాహిర్ అలీ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News