Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లోకి దారి తప్పి వచ్చిన జింక.. అప్రమత్తమైన అటవీశాఖ! నిజామాబాద్ లో ముగిసిన 108 సిబ్బంది ప్రత్యేక శిక్షణ తరగతులు లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 06:54 AM

వరలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు

వరలక్ష్మి పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు

వరలక్ష్మి పారాబాయిల్డ్  రైస్ మిల్లు యాజమాన్యంపై కేసు నమోదు
February 24, 2026 07:48 AM 29 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

ప్రభుత్వానికి తిరిగి చెల్లించాల్సిన ధాన్యాన్ని సరఫరా చేయకపోవడంతో చిట్యాలలోని వర లక్ష్మీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యంపై చిట్యాల పోలీస్ స్టేషన్లో కేసు నమోదయింది. పోలీసులు, సివిల్ సప్లయ్ అధికారులు తెలిపిన వివ రాల ప్రకారం.. చిట్యాలలోని వరలక్షీ పారాబాయిల్డ్ రైస్ మిల్లు యాజమాన్యం 2022-23 యాసంగి సీజన్లో తీసుకున్న ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసి తిరిగి ప్రభుత్వానికిఅప్పగించలేదు. 59,538 క్విం టాళ్ల ధాన్యం ప్రభుత్వానికి తిరిగి అప్పగించాల్సి ఉం ది. సివిల్ సప్లయ్ అధికారులు చేసిన విచారణలో ఆ మిల్లులో ధాన్యం లేనట్లుగా తెలింది. సుమారు రూ.14,53,80,112 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉం ది. ఈ డబ్బులను రైస్ మిల్లర్ నిర్ణీత గడుపులో చెల్లించకపోవడంతో అపరాధ రుసుముగా మరో రూ.3,63,46778 చెల్లించాల్సి వచ్చింది. ఈ బకాయి లను చెల్లించాలని రైస్ మిల్లర్కు సివిల్ సప్లయ్చిట్యాలలో కస్టమ్ మిల్లింగ్ ధాన్యం చెల్లించని వరలక్ష్మీ పారాబాయిల్డ్ రైస్ మిల్లుఅధికారులు నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. దీంతో చిట్యాల పోలీసే స్టేషన్లో డీఎం ఫిర్యాదు చేయగా.. వరలక్ష్మీ రైస్ మిల్లు యాజమాన్యంపై ఆదివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News