Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:30 AM

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ.  క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ
24-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, ర్యాలీ

రామన్నపేటలోని బాయ్స్ హై స్కూల్‌లో వరల్డ్ టీబీ డే సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ మాట్లాడుతూ జాతీయ క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం ద్వారా తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని వివరించారు.

క్షయ వ్యాధి లక్షణాలు, గుర్తించే విధానం, పూర్తి చికిత్స అవసరం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించి, వారు పూర్తిస్థాయి చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, హెడ్‌మాస్టర్ ఎం. శేషాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

Sthanikam

వరల్డ్ టీబీ డే సందర్భంగా అవగాహన ర్యాలీ. క్షయ వ్యాధిపై అప్రమత్తతే రక్షణ

Article Image

విద్యార్థులతో అవగాహన కార్యక్రమం, ర్యాలీ

రామన్నపేటలోని బాయ్స్ హై స్కూల్‌లో వరల్డ్ టీబీ డే సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ అశ్విని కుమార్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా హెచ్‌ఈఓ గోపాల్ మాట్లాడుతూ జాతీయ క్షయ రోగ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా క్షయ వ్యాధి మైకోబాక్టీరియమ్ ట్యూబర్క్యులోసిస్ అనే బాక్టీరియా వల్ల వస్తుందని తెలిపారు. తుమ్మడం, దగ్గడం, మాట్లాడడం ద్వారా తుంపరల ద్వారా ఒకరి నుండి మరొకరికి వ్యాపించే వ్యాధి అని వివరించారు.

క్షయ వ్యాధి లక్షణాలు, గుర్తించే విధానం, పూర్తి చికిత్స అవసరం, పోషకాహారం, వ్యక్తిగత శుభ్రత, మాస్కులు ధరించడం వంటి జాగ్రత్తలను విద్యార్థులకు తెలియజేశారు. క్షయ రోగుల పట్ల ఆధరాభిమానాలు చూపించి, వారు పూర్తిస్థాయి చికిత్స తీసుకునేలా ప్రోత్సహించాలని సూచించారు.

అనంతరం విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం మంజుల, హెడ్‌మాస్టర్ ఎం. శేషాచారి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News