Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 12:13 AM

వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య

వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య

వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ   తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య
29-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి ఆ ఇంటి వెలుగు అన్న పెద్దల మాటను అక్షరాలా నిజం చేసింది ఆ యువతి. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల దివ్య , వైద్య విద్య లో అద్భుత ప్రతిభకనబరిచి ఎంబిబిఎస్ పట్ట అందుకుంది. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ సైన్సెస్ కాన్వొకేషన్ లో విసి డాక్టర్ కే రమేష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ ల చేతుల మీదుగా ఆమె ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. పీ జీ పూర్తి చేసి, సామాన్యులకు వైద్యం అందిస్తాను. అదే తల్లిదండ్రుల, మా మామయ్య ల ఆశయం. డాక్టర్ ముత్యాల దివ్య అన్నారు.ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ ముత్యాల దివ్య ని అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

Sthanikam

వైద్య విద్యలో మెరిసిన నీర్నెముల ఆడబిడ్డ తల్లిదండ్రుల, మామయ్య ల కోరిక నెరవేర్చిన డాక్టర్ దివ్య

Article Image

రామన్నపేట

ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి ఆ ఇంటి వెలుగు అన్న పెద్దల మాటను అక్షరాలా నిజం చేసింది ఆ యువతి. రామన్నపేట మండలం నీర్నెముల గ్రామానికి చెందిన ముత్యాల దివ్య , వైద్య విద్య లో అద్భుత ప్రతిభకనబరిచి ఎంబిబిఎస్ పట్ట అందుకుంది. మంగళవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ సైన్సెస్ కాన్వొకేషన్ లో విసి డాక్టర్ కే రమేష్ రెడ్డి, డైరెక్టర్ డాక్టర్ విమల థామస్ ల చేతుల మీదుగా ఆమె ఎంబీబీఎస్ పట్టాను అందుకున్నారు. పీ జీ పూర్తి చేసి, సామాన్యులకు వైద్యం అందిస్తాను. అదే తల్లిదండ్రుల, మా మామయ్య ల ఆశయం. డాక్టర్ ముత్యాల దివ్య అన్నారు.ఈ సందర్భంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ ముత్యాల దివ్య ని అభినందించారు. వైద్య విద్య పూర్తి చేయడం ద్వారా సమాజానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఆమె ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో ఒక మంచి వైద్యురాలిగా ప్రజలకు సేవలందించాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News