Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జూనియర్ సివిల్ జడ్జిగా శాలిని బాధ్యతల స్వీకరణ తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 08:13 PM

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం
18-04-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ఏప్రిల్ 20, 21న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపు

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 20, 21 తేదీలలో ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

వాగ్దానాలు అమలు చేయాలి – వ్యవసాయ కార్మిక సంఘం

Article Image

ఏప్రిల్ 20, 21న ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ధర్నాలకు పిలుపు

ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.

కూసుమంచి మండల కేంద్రంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వ్యవసాయ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. వి బి జి రాంజీ బిల్లును రద్దు చేయాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆరు హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏప్రిల్ 20, 21 తేదీలలో ఎమ్మార్వో కార్యాలయాల వద్ద నిర్వహించే ధర్నాలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News