Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 10:01 PM

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు
17-02-2026 23 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada
Harish reporter

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కోదాడ మండల పరిధిలో జరిగిన అమానవీయ సంఘటన జరిగింది. ఒక రోజు గల పాపను చెట్ల పొదలలో వదిలివేయడం జరిగినది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాలా కలత చెందారు. ఈ సంఘటనను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనాధ బాలలను ముళ్ల పొదలలో, చెత్త కుండీలలో వదిలివేయడం లాంటివి చేయకూడదని, అలా చేసినట్లయితే ఆ పిల్లలు చనిపోయే ఆవకాశం వున్నదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, పిల్లలను పోషించలేని పరిస్థితి ఉన్నట్లయితే అట్టి పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాల నందు, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలకు గాని అప్పగించవలసిందిగా తెలిపినారు.వదిలి వేయబడ్డ పిల్లలను సంరక్షించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రసూతి వైద్యశాలలు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

Sthanikam

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

Article Image

వదిలి వేయబడ్డ పిల్లల సంరక్షణ కు ప్రభుత్వ "ఉయ్యాల" ఏర్పాటు

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్

కోదాడ మండల పరిధిలో జరిగిన అమానవీయ సంఘటన జరిగింది. ఒక రోజు గల పాపను చెట్ల పొదలలో వదిలివేయడం జరిగినది. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చాలా కలత చెందారు. ఈ సంఘటనను ఉద్దేశించి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎవరైనా అనాధ బాలలను ముళ్ల పొదలలో, చెత్త కుండీలలో వదిలివేయడం లాంటివి చేయకూడదని, అలా చేసినట్లయితే ఆ పిల్లలు చనిపోయే ఆవకాశం వున్నదని అన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో, పిల్లలను పోషించలేని పరిస్థితి ఉన్నట్లయితే అట్టి పిల్లల్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసినటువంటి ఉయ్యాల నందు, అంగన్వాడీ టీచర్, ఏఎన్ఎంలకు గాని అప్పగించవలసిందిగా తెలిపినారు.వదిలి వేయబడ్డ పిల్లలను సంరక్షించడం కోసం మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని ప్రసూతి వైద్యశాలలు, జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఉయ్యాల ఏర్పాటు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News