Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 03:59 AM

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ

వడ్డెర సంఘం అధ్యక్షుడిగా బోధాస్ సత్యనారాయణ
March 20, 2026 02:59 PM 279 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఇంద్రపాలనగరం: వడ్డెర సంఘం నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన బోధాస్ సత్యనారాయణ (తండ్రి బిక్షపతి)ను గ్రామ సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సంఘ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన ఆకాంక్షిస్తూ, తమ వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.

నూతన కమిటీలో గౌరవ అధ్యక్షులుగా భోదాస్ లక్ష్మీనారాయణ, భోదాస్ పెద్ద ఎల్లయ్య, వరికుప్పల మల్లేష్ ఎంపికయ్యారు. ఉపాధ్యక్షులుగా దండుగుల శ్రీనివాస్, వరికుప్పల నగేష్, ప్రధాన కార్యదర్శిగా పల్లపు అశోక్ బాధ్యతలు స్వీకరించారు. కోశాధికారిగా వరికుప్పల స్వామి, ప్రచార కార్యదర్శులుగా భోదాస్ వెంకటేష్, వరికుప్పల రాజమల్లు నియమితులయ్యారు.

కార్యవర్గ సభ్యులుగా పల్లపు శ్రీనివాస్, కుంచం శ్రీను, పల్లపు మల్లేష్, భోదాస్ మహేష్, భోదాస్ చిన్న నర్సింహా, వరికుప్పల బాబు ఎంపికయ్యారు. నూతన కమిటీ సభ్యులను సన్మానించి, వడ్డెర సంఘ సంక్షేమం కోసం కృషి చేయాలని తీర్మానం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News