Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:00 AM

ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు

ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
January 03, 2026 07:25 PM 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా/జంగార్బౌడిలో వెలసిన శ్రీ మరిగమ్మ మోతిమాత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కిషన్ పవార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ గుండారెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు సర్పంచులు, యూత్ కాంగ్రెస్, యన్ యస్ యూ ఐ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News