PRINT TIME: April 11, 2026 01:44 PM
ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
ఉప్పర్పల్లి తండాలో మరిగమ్మ మోతిమాత అమ్మవారికి ప్రత్యేక పూజలు
January 03, 2026 07:25 PM
17 Views
స్థానికం ప్రతినిధి :
Sub Editor
Krishna
సంగారెడ్డి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ :జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని మొగడంపల్లి మండలం ఉప్పర్పల్లి తండా/జంగార్బౌడిలో వెలసిన శ్రీ మరిగమ్మ మోతిమాత అమ్మవారిని తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్. గిరిధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డా. సిద్ధం ఉజ్వల్ రెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.ఈ కార్యక్రమంలో జహీరాబాద్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మాజీ జెడ్పీటీసీ కిషన్ పవార్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు పట్లోళ్ల నాగిరెడ్డి, మాజీ ఎంపీపీ గుండారెడ్డి, సీనియర్ నాయకులు మల్లికార్జున్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, పలువురు సర్పంచులు, యూత్ కాంగ్రెస్, యన్ యస్ యూ ఐ నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి