Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మహిళా రిజర్వేషన్ బిల్లును వెంటనే అమలు చేయాలి: మహిళా కాంగ్రెస్ డిమాండ్ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 07:28 PM

ఉపాధి హామీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం.కలెక్టర్ అనురాగ్ జయంతి

ఉపాధి హామీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం.కలెక్టర్ అనురాగ్ జయంతి

ఉపాధి హామీ సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం.కలెక్టర్ అనురాగ్ జయంతి
March 26, 2026 09:12 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లా డి.ఆర్.డి.ఏ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం సిబ్బందికి ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (DRDA) ఆధ్వర్యంలో, ఎరిక్సన్ ఇన్సూరెన్స్ టీపీఏ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపట్టారు.

ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ సిబ్బందికి సాధారణ ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు ఇలాంటి శిబిరాలు ఎంతో ఉపయోగకరమని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి టి. నాగిరెడ్డి, జిల్లా విజిలెన్స్ అధికారి మందడి ఉపేందర్ రెడ్డి, అదనపు డీఆర్‌డీఓ జి. సురేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

శిబిరంలో వైద్యులు సిబ్బందికి వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వైద్య సూచనలు అందించారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News