Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఘనంగా ఆసియన్ చెస్ చాంపియన్ మేకల అభినవ్ జయంతి..... పౌరసేవా పత్రం పాటించని ప్రభుత్వ కార్యాలయాల్లో పోలీస్ స్టేషన్లే ముందా? సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 24, 2026 01:45 AM

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం
February 26, 2026 04:32 PM 101 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News