Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
హమాలి కార్మికుల శ్రమ దోపిడీపై ఆగ్రహం సిఐటియు పత్తికుంటపల్లిలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 25, 2026 07:57 AM

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం

ఉపాధి హామీ పనులకు శ్రీకారం మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాలతో ఆరుగులపేటలో ప్రారంభం
February 26, 2026 04:32 PM 95 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు జిల్లా చాట్రాయి మండలం ఆరుగులపేటలో ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆదేశాల మేరకు గ్రామ పార్టీ అధ్యక్షులు పానుగళ్ళ కోటేశ్వరావు పనులకు శ్రీకారం చుట్టారు.

గ్రామీణాభివృద్ధి లక్ష్యంగా, నిరుద్యోగులకు ఉపాధి కల్పించే దిశగా ఈ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. గ్రామంలో అవసరమైన మట్టి రోడ్లు, కాలువల శుభ్రత, చెరువుల పునరుద్ధరణ వంటి పనులకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మంత్రి పార్థసారథికి కృతజ్ఞతలు తెలిపారు. ఉపాధి హామీ పనుల ద్వారా గ్రామానికి అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News